Pragya Jaiswal Latest Photos: అమ్మాయిని చూడగానే నాజూకు సోకులతో ఆకట్టుకునే మెరుపు తీగలా ఉంటుంది. అలాగే ముఖంలో భావాలను పలికించడంలోను మేటి అనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్ కు చదువుకునే రోజులు నుంచి మోడలింగ్ అంటే చాలా ఆశక్తి ఉండేది.
మెరుపులాంటి అందం ప్రదర్శిస్తూ కొన్ని యాడ్స్ లో కూడా నటించింది.
ఫెమినా మిస్ ఇండియా 2008 పోటీల్లో పాల్గొని మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ డాన్సింగ్ క్వీన్, మిస్ ఫ్రెండ్ ఆఫ్ ఎర్త్ టైటిళ్లను గెలుచుకుంది.
2014 లో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం “డేగ” సినిమాతో వెండితెరపై మెరిసింది.
ఆ తర్వాత “టిట్టూ ఎంబీఎ” అనే హిందీ చిత్రంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
అలా ఒకే ఏడాది లోనే తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది.
2015 లో తెలుగులో వచ్చిన మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన “కంచె” సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపుపొందింది.
బోయపాటి శ్రీను దరశకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీని వాస్ నటించిన “జయ జానకి నాయక” సినిమాలో నటించింది. తనకున్న పరిధిలో తను నటించి ఆడియన్స్ మనుసును దోచుకుంది.
ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నచించిన “అఖండ” మూవీలో నటించింది. అందులో హీరోయిన్ గా జై.. బాలయ్య పాట అబాలగోపాలాన్ని అలరించి తన అందం అభినయంతో అందరిని మెప్పించి అఖండ విజయాన్ని సాధించింది.
ఇలా సినిమాలో నటిస్తూనే సోషల్ మీడియాలో తరుచూ యాక్టివ్ గా ఉండే ఈ అందాల భామ ఫొటో షూట్ లతో కుర్రకారు కిర్రెక్కిపోయాలా చేస్తుంది.
తాజాగా గోల్డెన్ డ్రెస్లో బ్యాక్ అందాలు చూపిస్తూ.. హీట్ పెంచేస్తుంది ప్రగ్యా జైస్వాల్..