EPAPER

Aroori Ramesh Joined in BJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

Aroori Ramesh Joined in BJP: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

Aroori RameshAroori Ramesh Joined in BJP: ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఈరోజు కాషాయం కండువ కప్పుకున్నారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆరూరి రమేష్ కు కిషన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ వరంగల్ పార్లమెంట్ సీటు ఆశిస్తున్నట్లు సమచారం. బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ ఇటీవలే తెలంగాణ పర్యటనకు వచ్చిని కేంద్ర హోంమత్రి అమిత్ షాను కూడా కలిసి వరంగల్ లోక్ సభ సీటుపై హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది.


Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×