EPAPER

Magunta Sreenivasulu Reddy : టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ.. సైకిలెక్కిన కీలక నేతలు..

Magunta Sreenivasulu Reddy : టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ.. సైకిలెక్కిన కీలక నేతలు..

 


Magunta Sreenivasulu Reddy

Magunta Sreenivasulu Reddy Joined In TDP: ఒకవైపు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరోవైపు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇంకోవైపు వలసల పర్వం కొనసాగుతోంది. ఒంగోలు సిట్టింగ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి కూడా పసుపు కండువా కప్పుకున్నారు.


మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి, తన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి వచ్చారు. ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి తండ్రీకొడుకులను ఆహ్వానించారు. మాగుంట రాకతో ప్రకాశం జిల్లాలో టీడీపీకి బలం పెరుగుతుందనే అంచనాలున్నాయి.

Also Read : వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన సీఎం జగన్.. ఫుల్ లిస్ట్ ఇదే..

మాగుంట ఫ్యామిలీతోపాటు మరికొందరు కీలక నేతలు సైకిల్ ఎక్కారు. కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి టీడీపీలో చేరారు. అలాగే అద్దంకి చెందిన వైసీపీ నేతలు బాచిన కృష్ణ చైతన్య, గరటయ్య పసుపు కండువాలు కప్పుకున్నారు. వీరంతా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలోకి వచ్చారు.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×