EPAPER

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి
madhya pradesh road accident
madhya pradesh road accident

Madhya Pradesh Road Accident : రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన దుర్ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. దిండోరీలోని బంద్ ఝర్ ఘాట్ ప్రాంతంలో ఒక పికప్ వాహనం.. ప్రయాణికులతో వెళ్తూ బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 21 మందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


Read More : ఝార్ఖండ్ రైలు ప్రమాదం.. మరణించింది 12 మంది కాదా ? అధికారులు ఏమంటున్నారంటే..

ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×