EPAPER

Palnadu Crocodiles : పల్నాడులో జనారణ్యంలోకి మొసళ్లు..

Palnadu Crocodiles : పల్నాడులో జనారణ్యంలోకి మొసళ్లు..

Palnadu Crocodiles : పల్నాడు జిల్లా నకరికల్లు ప్రాంతంలో మొసళ్ల సంచారం కలకలం రేపింది. ఒకే రోజు రెండు చోట్ల మొసళ్లు కనిపించాయి. దేచవరంలో ఓ బావి వద్ద, త్రిపురాపురం సమీపంలో కాలువ కట్టపై మొసళ్లను స్థానికులు గమనించారు. పెద్ద మొసళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.


Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×