EPAPER

Nigerian death: ఢిల్లీలో విషాదం.. నైజీరియన్‌ మృతి..

Nigerian death: ఢిల్లీలో విషాదం.. నైజీరియన్‌ మృతి..

Nigerian death in Delhi


Nigerian death in Delhi: దేశరాజధాని ఢిల్లోలోని బురారీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో మరణానికి గల కారణం అగ్నిప్రమాదమని తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేప్పట్టారు.

మృతుల్లో ఒకరిని నైజీరియాకు చెందిన క్రిస్టియన్ ఇఫెనిచుక్వుగా గుర్తించారు. మరోవ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 23న ఇద్దరు వ్యక్తులు కాలిన గాయాలతో ఎయిమ్స్‌లో చేరారు. వీరిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ స్నేహితులము అంటూ ఆసుపత్రిలో చేర్పించారు.


Read More: కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..

బాధితులను ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చికిత్స పొందుతు మంగళవారం ఈ ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతి చెందిన వ్యక్తుల్లో ఒకరు నైజీరియాన్‌ వ్యక్తి కాగా మరోకరు వివరాలు తెలియాల్సి ఉంది.

విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థాలనికి చేరుకుని దర్యాప్తు చేప్పట్టారు. సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించారు. పోలీసుల ప్రథమిక విచారణలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×