EPAPER

Current Shock: దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. దంపతుల మృతి..

Current Shock:  దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. దంపతుల మృతి..

Couple Died Due To Current Shock


Couple Died Due To Current Shock(Local news telangana): వికారాబాద్‌ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బొంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాజాద్ జిల్లాలోని బురాన్‌పూర్‌కు చెందిన దంపతులు బోయిన లక్ష్మణ్‌ (48), లక్ష్మి (42) వారి ఇంటి ముందున్న రేకుల షెడ్డు సమీపంలో దుస్తులు ఆరేసేందుకు వైరుతో తీగలు ఏర్పాటు చేసుకున్నారు.

Read More: రైతు బీమా, రైతు బంధు డబ్బు స్వాహా.. ముగ్గురు అరెస్ట్


దుస్తులు ఆరేసే క్రమంలో వారు కట్టిన తీగకు కరెంట్ పాస్ అయింది. దీంతో విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. లక్ష్మణ్, లక్ష్మి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: తిరుపతి లడ్డూలో జంతవుల కొవ్వు వాడకంపై స్పందించిన బండి సంజయ్.. ఏమన్నారంటే?

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×