Weather Report in Telugu States: తెలుగు రాష్ట్రల్లో పెరిగిపోతున్నా ఉష్ణోగ్రతలు. భానుడి భగభగలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి నెలలోనే మండే ఎండలతో ప్రజల ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ తరుణంలో వాతావరణ శాఖ ప్రజలకు కొంత ఊరట కలిగించిది. ఈ నెల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు తెలంగాణలో వర్షం పడే ఆవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. ఓ మోస్తారు వర్షాలే కాని.. ఎలాంటి హెచ్చరికలు లేవని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత సాధారణ వాతావర్ణమే ఉంటుందని పేర్కొంది. శుక్రవారం వాతావర్ణం సాధార ఉష్ణోగ్రతతోనే ఉంనట్లు వారు తిలిపారు.
Read More: హైదరాబాద్లో రక్తంతో దందా.. 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ.
ఏపీలో కూడా వచ్చె రెండు రోజులు తెలికపాటి వర్షలు ఉండవచ్చు అని కేంద్ర వాతావర్ణ శాఖ అంచనాలు వేశారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో శనివారం, ఆదివారం వర్షం పడే అవకాశం ఉంటుందన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షలు సూచించారు. కాని కొన్ని చోట్ల మాత్రం పొడి వాతావరణమే ఉంటుంది.