Fire accident in Siddipet: సిద్దిపేటలోని 220 కేవీ సబ్స్టేషన్లో పీటీఆర్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. మూడు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పేందుకు యత్నిస్తున్నారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు హరీశ్రావు, కొత్త ప్రభాకర్రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు.