EPAPER

Road accident: చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురి మృతి..

Road accident: చెట్టును ఢీకొన్న కారు.. ఎస్సై సహా ముగ్గురి మృతి..
Road accident in telangana

Road accident in telangana(Local news telangana): కారు చెట్టును ఢీ కొనడంతో ఎస్సైతో పాటు ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ వద్ద జాతీయ రమదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు.


మృతులను నంద్యాల జిల్లా ప్యాపిలి ఎసై వెంకటరమణ, ఆయన అల్లుడు పవన్ సాయి, డ్రైవర్ చంద్రగా గుర్తించారు పోలీసులు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ కుమార్తె అనూషను మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.


Tags

Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×