EPAPER

Misubishi India: భారత్ కార్ల మార్కట్‌లోకి మిత్సుబిషి..

Misubishi India: భారత్ కార్ల మార్కట్‌లోకి మిత్సుబిషి..

Mitsubishi enters the Indian car market : అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ శరవేగంగా పురోగమిస్తోంది. దీంతో పాటు రహదారుల విస్తరణ, అభివృద్ధి కారణంగా కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. భారత్ ప్యాసింజర్ వెహిక్ మార్కెట్ విలువ రూ.4.5 లక్షల కోట్లు. నిరుడు 8.2% వృద్ధి నమోదైంది. ఈ మార్కెట్‌ను చేజిక్కించుకునే లక్ష్యంతో మరో కార్ల కంపెనీ ముందుకొచ్చింది.


జపాన్‌కి చెందిన మిత్సుబిషి (Mitsubishi) కార్పొరేషన్ ఇండియాలోకి అడుగిడుతోంది. టీవీఎస్ మొబిలిటీ సహకారంతో వేసవి నుంచి డీలర్‌షిప్‌లను తెరవనుంది. టీవీఎస్ మొబిలిటీలో మిత్సుబిషి 30 శాతం వాటాను దక్కించుకోవడం ద్వారా కార్ల విక్రయాలను షురూ చేయనుంది. ఈ మేరకు రూ.300 కోట్ల వరకు పెట్టుబడిని మిత్సుబిషి పెట్టనుంది.

రెగ్యులేటరీ అనుమతులు కూడా పొందిన తర్వాత టీవీఎస్ మొబిలిటీ ద్వారా దేశవ్యాప్తంగా డీలర్ షిప్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతుంది. తాజా ఒప్పందంతో టీవీఎస్ మొబిలిటీ దేశంలో అతి పెద్ద స్వతంత్ర కార్ డీలర్‌గా అవతరించనుంది.


Related News

7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే జీతం పెంపు.. హర్యాణా ఎన్నికల ముందు బిజేపీ మాస్టర్ ప్లాన్!

Car Discounts September 2024: ఈ ఎలక్ట్రిక్ కారుపై లక్షల్లో డిస్కౌంట్.. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ రాదు బ్రో..!

Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ సేవలు రద్దు.. ఈ డీటెయిల్స్ చూసుకోండి

EPS pension Any Bank: ఈపిఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఇకపై దేశంలో ఏ బ్యాంకులో నుంచి అయినా పెన్షన్ డ్రా చేయొచ్చు!

TRAI Fake Calls: ఫేక్ కాల్స్ పై కేంద్రం కొరడా.. ఏకంగా 2.75 మొబైల్ నెంబర్లు బ్లాక్!

Rs 2000 Notes:రద్దయ్యాక ఇప్పటివరకూ బ్యాంకులకు చేరిన రెండు వేల నోట్లు ఎన్నో తెలుసా?

Electronics ‘repairability index’: ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు ఇకపై రిపేరెబిలిటీ ఇండెక్స్.. త్వరలో చట్టం తీసుకురానున్న కేంద్రం!

Big Stories

×