EPAPER

TTD Trust: టీటీడీ ట్రస్టుకు రూ.43 లక్షల విరాళం.. ఈవోకు డీడీ అందజేసీన దాత..

TTD Trust: టీటీడీ ట్రస్టుకు రూ.43 లక్షల విరాళం.. ఈవోకు డీడీ అందజేసీన దాత..

Donation to TTD Trust: బెంగళూరుకు చెందినటువంటి యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు వర్ధమాన్ జైన్ టీటీడీ లోని పలు ట్రస్టులకు 43 లక్షలు విరాళంగా అందజేశారు.


తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళంకు సంబంధించిన డీడీలను టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డికి దాత అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 33. 33 లక్షలు అందజేశారు. ఎస్వీబీసీ ట్రస్టుకు రూ. 10.11 లక్షలు అందజేసినట్లు ప్రకటించారు.

భీష్మ ఏకాదశి ప‌ర్వదినం సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం టీటీడీ చేప‌ట్టిన విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ పారాయణం భ‌క్తిభావాన్ని పంచింది. ఈ కార్యక్రమంలో భక్తులు నేరుగా పాల్గొన్నారు.


Read More: తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసిన దొండగులు..

వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ సందర్భంగా తిరుమల వేద విజ్ఞాన పీఠం ఆచార్యులు కోగంటి రామానుజాచార్యులు, మారుతి, అనంతగోపాలకృష్ణ అఖండ పారాయణం చేశారు. విష్ణు సహస్రనామ స్తోత్రం లో ఉన్నటువంటి 108 శ్లోకాలను మూడు సార్లు పారాయణం చేసి వినిపించారు.

Tags

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×