ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి నేటితో 68 ఏళ్లు పూర్తి చేసున్నారు. శంషాబాద్లో సమానత్వ విగ్రహంగా పిలవబడే 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని డిజైన్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు స్వామీజీ
ఒడిశాలోని బాలాసోర్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి నేటితో 68 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బ్రహ్మచారిగా, నిరాడంబరంగా ఉంటూ అనేక ఏళ్ల నుంచి పేదపిల్లలకు విద్యను అందించడంలో ఎంతో కృషి చేస్తున్నారు.