రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేస్ అంబానీ సతీమణి నీతా అంబాని నేటితో 58 ఏళ్లు పూర్తి చేసుకుంది.

రిలయన్స్ ఫౌండేషన్‌కు, ధీరుభాయ్ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు

బాలీవుడ్ సీనియర్ నటుడు ఆశుతోష్ రాణా ఈజు 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

టీవీ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి వెబ్‌సిరీస్, సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి నేడు 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాన్ హరిహరవీరమల్లా మూవీని తెరకెక్కిస్తున్నారు

2008లో గమ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.. వేదం(2010)తో పాపులారిటీని పెంచుకొని పెద్ద సినిమాల అవకాశాలను రాబట్టుకున్నారు

మణికర్ణిక, కంచె లాంటి హిస్టారికల్ మూవీస్‌తో బాలీవుడ్‌లోనూ పాపులర్ అయ్యారు దర్శకుడు క్రిష్

2017లో గౌతమిపుత్ర శాతకర్ని సినిమాను తెరకెక్కించి భారీ సక్సస్‌ను సొంతం చేసుకున్నారు

ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి నేటితో 68 ఏళ్లు పూర్తి చేసున్నారు. శంషాబాద్‌లో సమానత్వ విగ్రహంగా పిలవబడే 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని డిజైన్ చేయడంలో కీలకంగా వ్యవహరించారు స్వామీజీ

ఒడిశాలోని బాలాసోర్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి నేటితో 68 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బ్రహ్మచారిగా, నిరాడంబరంగా ఉంటూ అనేక ఏళ్ల నుంచి పేదపిల్లలకు విద్యను అందించడంలో ఎంతో కృషి చేస్తున్నారు.