EPAPER

Prakasam Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Prakasam Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road Accident in Prakasam District

Road Accident in Prakasam District: ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలో అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు – ఆటో ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. సోమవారం అర్థరాత్రి తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటో డ్రైవర్ కి తీవ్ర గాయాలు తీవ్రగాయాలయ్యాయి. కాగా.. ఆటోలో మంటలు చెలరేగి మృతుల్లో ఇద్దరు సజీవ దహనమైనట్లు సమాచారం.


సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం కంభం ఆసుపత్రికి తరలించారు. మృతులను బెస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More: నిరుద్యోగులకు ఉపశమనం.. ఒకేరోజు రెండు పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం


Tags

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×