EPAPER

Hyderabad as a Joint Capital: తెరపైకి కొత్త ప్రతిపాదన.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైసీపీ కొత్త డిమాండ్

Hyderabad as a Joint Capital: తెరపైకి కొత్త ప్రతిపాదన.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.. వైసీపీ కొత్త డిమాండ్
YS Jagan latest news

Hyderabad as a Joint Capital for Andhra and Telangana: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ పై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని కొనసాగించాలనే కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రాజధాని నిర్మించే ఆర్ధిక స్థోమత ఏపీకి లేదన్న ఆయన.. గత ప్రభుత్వం తాత్కాలిక రాజధానిని మాత్రమే నిర్మించిందని చెప్పారు.


విశాఖ రాజధాని అయ్యే వరకూ హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని.. దానికోసం పెద్దసభలోనూ మాట్లాడతామని వైవీ అన్నారు. ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి దానిపై వివరణ ఇస్తారని సుబ్బారెడ్డి అన్నారు.

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే మంచిదన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వైవీ అన్న మాటలు.. ఆయన వ్యక్తిగతమన్న మంత్రి.. ఆ మాటలకు పార్టీ నిర్ణయంతో సంబంధం లేదన్నారు.


Tags

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×