EPAPER

Drunken Man attacked on Police: మద్యం మత్తులో వీరంగం.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దుర్భాషలాడుతూ దాడి

Drunken Man attacked on Police: మద్యం మత్తులో వీరంగం.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దుర్భాషలాడుతూ దాడి

A Drunken man attacked on traffic constable: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మహా నగరంలో యువకులు మద్యం మత్తులో హల్ చల్ చేస్తున్నారు. ఇదే తరుణంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. రాంగ్‌ రూట్‌లో వెళ్లొద్దని సూచించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌‌పై దాడి చేశాడు.


అంబర్‌పేట్ అలీ కేఫ్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని రోహిత్ (25)‌ రాంగ్‌ రూట్‌లో వెళుతున్నాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజు రోహిత్‌కు రాంగ్‌ రూట్‌లో వెళ్లొద్దని సూచించారు. ఈ క్రమంలో తాగి ఉన్న సదరు వ్యక్తి కానిస్టేబుల్‌పై దాడికి దిగాడు. అసభ్య పదజాలంతో కానిస్టేబుల్ గొంతు పట్టుకొని దాడి చేస్తూ దుర్భాషలాడాడు.

దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులో భాగంగా ఆ వ్యక్తిని పరీక్షించాగా.. నిందితుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తెలింది. దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్‌ నాగరాజు అంబర్‌పేట్‌‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.


Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×