EPAPER

social media talk: చిరంజీవిపై అసూయపడుతున్న రజనీ, కమల్.. ఇది సరైన పద్దతి కాదంటున్న నెటిజన్స్..!

social media talk: చిరంజీవిపై అసూయపడుతున్న రజనీ, కమల్.. ఇది సరైన పద్దతి కాదంటున్న నెటిజన్స్..!

social media talk: గత వారం చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఆయన సాధించిన విజయానికి అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో చిరంజీవి సాధించిన ఘనత చూసి మరికొందరు తెలుగేతర దక్షిణాది స్టార్లు ఆయనపై అసూయపడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.


దక్షిణాది ప్రముఖులైన రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్ సహా ఇతర నటులు పద్మవిభూషణ్ ప్రదానం చేసిన చిరుకి శుభాకాంక్షలు చెప్పకపోవడమే దీనికి ప్రధాన కారణం. మమ్ముట్టి మాత్రమే చిరుకి అభినందనలు తెలిపారు. దీంతో రజినీ, కమల్, ఇతరులు చిరు ఫీట్‌ని చూసి అసూయపడుతున్నారని.. అందుకే చిరును అభినందిస్తూ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదని కొందరు గుస గుసలాడుకుంటున్నారు. అయితే ఇందులో కూడా కొంతమంది నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేస్తుంటే మరికొందరు నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.

చిరు చారిత్రాత్మక ఫీట్‌ని అంగీకరించడానికి ఈ నటులు చాలా అహంభావంతో ఉన్నారని కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం.. బహుశా చిరుకు వ్యక్తిగతంగా విష్ చేసి ఉండవచ్చని అంటున్నారు. అందువల్ల సోషల్ మీడియా పోస్ట్‌లను షేర్ చేయనందుకు వారిని ట్రోల్ చేయడం సరైన పద్దతి కాదని అంటూన్నారు.


Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×