EPAPER

Nara Lokesh : రాజకీయంగా మిస్ అవుతున్నా.. సహకారం ఆశిస్తున్నా..

Nara Lokesh : రాజకీయంగా మిస్ అవుతున్నా.. సహకారం ఆశిస్తున్నా..

Nara Lokesh : అమరావతి రైతుల తరఫున పోరాటం చేసిన వ్యక్తి గల్లా జయదేవ్‌ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజకీయంగా ఆయనను మిస్ అవుతామన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్‌ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందనం సభలో లోకేశ్‌ మాట్లాడారు. గల్లా జయదేవ్ కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కంపెనీల జోలికి వెళ్లలేదని లోకేష్అన్నారు. రైతుల కోసం పోరాటం చేసిన ఎంపీని, ఆయన సంస్థలను అధికార పార్టీ నేతలు ఎలా ఇబ్బంది పెట్టారో చూశామని పేర్కొన్నారు. గుంటూరు టికెట్‌ ఎవరైనా వదులుకోవడానికి ఎవ్వరూ సిద్దపడరన్నారు. కానీ, జయదేవ్‌ వదులుకున్నారన్నారు.

గల్లా జయదేవ్ కు పార్టీ మారే అలవాటు లేదని లోకేష్ పేర్కొన్నారు. ఆయన రాజకీయాలకు తాత్కాలికంగానే దూరమవుతున్నారు. కానీ, రాష్ట్ర అభివృద్ధికి ఆయన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. రాజకీయాల్లో అవకాశం ఇచ్చిన చంద్రబాబు, లోకేశ్‌కు జయదేవ్‌ ధన్యవాదాలు తెలిపారు.


Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×