EPAPER

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
Tirumala

Tirumala : కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. నిన్న 76 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు . ఈరోజు కంపార్ట్మెంట్ లు అన్నీ నిండిపోయి ఉన్నాయి. క్యూలైన్ల లో భారీగా భక్తులు వేచి ఉన్నారు. కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల పాటు పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.


మరోవైపు నడక మార్గంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు. నిన్న శ్రీవారి పాదాల వద్ద 5000 టోకెన్లు గాను 3000 టోకెన్లు ఇచ్చారంటూ భక్తులు ఆందోళన కూడా చేసిన నేపథ్యం కనిపిస్తోంది. రిపబ్లిక్ డే తో పాటు శని, ఆదివారాలు వరుసగా రావడంతో భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగిందని ఆలయ అధికారులు అంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న భక్తుల కోసం అన్నప్రసాదాలు నిరంతరం సరఫరా చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×