EPAPER

Arvind Kejriwal : ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర.. కేజ్రీవాల్‌ సంచలన ట్వీట్..

Arvind Kejriwal : ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర.. కేజ్రీవాల్‌ సంచలన ట్వీట్..

Arvind Kejriwal : ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ సీఎం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆప్‌కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించిందని బాంబు పేల్చారు.


ఈ మధ్యే ఆప్‌కి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను బీజేపీ నేత సంప్రదించారని కేజ్రీవాల్‌ తెలిపారు. లిక్కర్‌ కేసులో మరికొద్ది రోజుల్లో తనని అరెస్టు చేస్తారంటూ.. తమ ఎమ్మెల్యేలను బెదిరించారని పేర్కొన్నారు. తన అరెస్టు తర్వాత ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పారన్నారు. పార్టీ మారితే తమ ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్‌తో పాటు 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని తెలిపారు. తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని.. బీజేపీ ఈ కుట్ర రాజకీయాలు మానాలని కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు.

Arvind Kejriwal Tweet


Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×