EPAPER

Rohit Sharma Fan Moment : మైదానంలోకి దూసుకెళ్లిన అభిమాని.. సీపీ సీరియస్..

Rohit Sharma Fan Moment : మైదానంలోకి దూసుకెళ్లిన అభిమాని.. సీపీ సీరియస్..

Rohit Sharma Fan Moment : హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ – భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని మైదానంలోకి దూసుకెళ్లాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆ యువకుడి వెంటే పరుగెత్తికొచ్చారు. అప్పటికే ఆ యువకుడు.. క్రీజులో ఉన్న రోహిత్ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కాడు. అక్కడకి చేరుకుని భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మైదానంలో మిగతా ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.


పిచ్‌ వద్దకు ఓ అభిమాని వెళ్లడంపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సీరియస్ అయ్యారు. ఉప్పల్ స్టేడియానికి సీపీ వెళ్లారు. క్రికెట్ అభిమాని మైదానంలోకి వెళ్లిన ఘటనపై ఆరా తీశారు. క్రికెట్ అభిమాని మైదానంలోకి ఎలా వెళ్లారని విధుల్లో ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.


Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×