EPAPER
Kirrak Couples Episode 1

CM Revanth Reddy : కొత్త ఓటర్ల నమోదుపై ఫోకస్ పెట్టండి.. పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి సందేశం..

CM Revanth Reddy : కొత్త ఓటర్ల నమోదుపై ఫోకస్ పెట్టండి.. పార్టీ నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి సందేశం..

CM Revanth Reddy : గడువులోగా కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు సందేశం పంపారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గంలో నూతన ఓటర్ల నమోదు గడువు ఫిబ్రవరి 6న ముగుస్తుందన్నారు. గడువులోగా తమ పరిధిలో కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు.


అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి అశ్రద్ధ చేయకుండా ఈ కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని కోరారు.


Related News

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. మరో ఇద్దరు అరెస్ట్?

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Big Stories

×