EPAPER

Jayalalithaa’s Gold : జయలలిత ఆస్తుల కేసులో కీలక మలుపు.. కర్ణాటక ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు

Jayalalithaa’s Gold : జయలలిత ఆస్తుల కేసులో కీలక మలుపు.. కర్ణాటక ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు

Jayalalithaa’s Gold : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు చేసిన ఖర్చులకు తమిళనాడు ప్రభుత్వం.. కర్ణాటక సర్కారుకు రూ.5 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.


ఇక జయలలిత ఆభరణాలను వేలం వేయాలన్న పిటిషనర్లు.. జయలలిత మేనకోడలు, మేనల్లుడు జె.దీప, జె.దీపక్ దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. స్వాధీనం చేసుకున్న ఈ విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించింది. ఆభరణాలను వేలం వేయడానికి బదులుగా తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం సబబేనని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులపై జయలలిత కుటుంబానికి హక్కు లేదని గతంలోనూ కోర్టు తేల్చిచెప్పింది.

.


.

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×