EPAPER

Etela Rajender : 35వేల గొల్ల కురుమ ఓట్ల కోసం.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు : ఈటెల రాజేందర్

Etela Rajender : 35వేల గొల్ల కురుమ ఓట్ల కోసం.. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు : ఈటెల రాజేందర్

Etela Rajender : మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి తరువాత ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ కంచుకోటలోనే బీజేపీ సత్తా చాటిందన్నారు. మునుగోడులో మంత్రులు ఎమ్మెల్యేలంతా వాలిపోయారన్నారు. ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నాయుకులు ఎన్నో దాడులు చేశారన్నారు.


ఎన్నికల టైంలో కేసీఆర్ ఎంతకైనా తెగించి దిగజారుతారన్నారు ఈటెల. హుజురాబాద్‌లో తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారన్నారు. 35వేల గొల్లకురుమ ఓట్ల కోసం బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారన్నారు. కమ్మునిస్టులను గతంలో తోక పార్టీలన్న కేసీఆర్..మునుగోడులో ఓటమి భయంతోనే కమ్యునిస్టులను మచ్చిక చేసుకున్నారన్నారు.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×