EPAPER

Visakhapatnam RK Beach : సముద్రగర్భంలో రాముడి ఫోటో ప్రదర్శన.. విశాఖ బీచ్‌లో సాహసం..

Visakhapatnam RK Beach : సముద్రగర్భంలో రాముడి ఫోటో ప్రదర్శన.. విశాఖ బీచ్‌లో సాహసం..

Visakhapatnam RK Beach : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో లైవిన్ అడ్వెంచర్స్‌కు చెందిన డైవర్లు ప్రత్యేకంగా రూపొందించిన బోర్డుపై శ్రీరాముడి చిత్రపటాన్ని సముద్రగర్బంలో ప్రదర్శించారు. శుభ సందర్భానికి గుర్తుగా వినూత్నమైన ప్రయత్నం చేశారు. సముద్రంలో 22 అడుగుల లోతులో నీటి బుడగలు, పూల జల్లులతో చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయాన్ని కూడా పాటించారు.


అయోధ్యలో జరుగుతున్న అద్భుత వేడుకకు తమవంతుగా ఇలా సముద్రం నీటి అడుగున శ్రీరాముడి ఫోటోను ప్రదర్శించామని డైవర్లు తెలిపారు. తాము ఇలా వినూత్నంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×