EPAPER

Ayodhya : “రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దు”.. ప్రాణప్రతిష్ఠ ముహుర్తంపై బాబా రాందేవ్ స్పందన..

Ayodhya : “రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దు”.. ప్రాణప్రతిష్ఠ ముహుర్తంపై బాబా రాందేవ్ స్పందన..
Ramdev baba on Ayodhya Ram mandhir

Ramdev baba on Ayodhya Ram mandhir(Telugu breaking news) :

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ముహూర్తంపై పలు పీఠాధిపతులు చేసిన వ్యాఖ్యలపై యోగా గరువు బాబా రాందేవ్ స్పందించారు. ముహూర్తం పవిత్రం కాదని చెప్పడం సరికాదన్నారు. రాముడి పేరుతో ప్రజలను భయపెట్టొద్దని వారు కోరారు. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ పవిత్రత ఉంటుందని తెలిపారు.


విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో బాబా రాందేవ్ మీడియాతో మాట్లాతూ.. ‘ఇది కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదు. రామరాజ్యం దిశగా దేశం యొక్క పురోగతి. శ్రీరాముడు గుడారం నుండి ఆలయానికి వస్తున్నాడు. ‘గర్భగృహ’ నిర్మాణం పూర్తయింది. 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాత్రంత్రం వచ్చింది. అయితే.. ఇప్పటి నుంచి దేశంలో సాంస్కృతిక, మత, ఆధ్యాత్మిక స్వాతంత్రం కూడా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.

రామ్ లల్లా ప్రాణప్రతిష్ట శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతుందని తెలిపారు. దేశాన్ని ఆర్థిక, విద్యా బానిసత్వం నుంచి విముక్తి చేసేందుకు ప్రాణ ప్రతిష్ట రోజున దేశ ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని రాందేవ్ సూచించారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×