Congress : హైదరాబాద్లోని గాంధీభవన్లో సోమవారం కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ కమిటి అభిప్రాయాలు సేకరిస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని కాంగ్రెస్ సీనియర్ నేతలను కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చించనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్రంలోని కీలక నేతలు హజరు కానున్నట్లు సమాచారం.
Congress : హైదరాబాద్లోని గాంధీభవన్లో సోమవారం కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ కమిటి అభిప్రాయాలు సేకరిస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని కాంగ్రెస్ సీనియర్ నేతలను కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చించనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్రంలోని కీలక నేతలు హజరు కానున్నట్లు సమాచారం.