EPAPER

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. తెలంగాణలో నేడే చివరి రోజు

Rahul Jodo Yatra : రాహుల్ జోడో యాత్ర.. తెలంగాణలో నేడే చివరి రోజు

Rahul Jodo Yatra : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో నేటితో ముగియనుంది. మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. జుక్కల్ చౌరస్తా నుంచి నేటి పాదయాత్ర ప్రారంభమైంది. రాత్రి సలాబత్ పూర్ వద్ద మహారాష్ట్రలోకి రాహుల్ పాదయాత్ర ప్రవేశించనుంది.


రాహుల్ జోడో యాత్ర ఈరోజుతో 61 రోజులు పూర్తి చేసుకోబోతోంది. రాత్రి సుమారు 9 గంటలకు మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుంది. అయితే భారత్ జోడో యాత్రకు రాహుల్ ఓ రోజు బ్రేక్ తీసుకొని హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు క్యాంపెయిన్ చేయనున్నారని సమాచారం.


Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×