EPAPER

Hyderabad : చిన్నారుల మధ్య ఘర్షణ.. 12 మంది విద్యార్థుల దాడి.. ఓ బాలుడు మృతి..

Hyderabad : చిన్నారుల మధ్య ఘర్షణ.. 12 మంది విద్యార్థుల దాడి.. ఓ బాలుడు మృతి..

Hyderabad : హైదరాబాద్ నార్సింగీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అల్కాపూరీ కాలనీ మదర్సాలో చిన్నారుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ బాలుడు మరణించడం సంచలనంగా మారింది. మదర్సాలో బీహార్ కు చెందిన 12 మంది విద్యార్ధులు ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి వారి మధ్య వివాదం జరిగింది.


మహ్మద్ రకీమ్ అనే బాలుడిపై మిగతా పిల్లలు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రకీమ్ అక్కడే కుప్పకూలాడు. బాధితుడిని హుటాహుటిన గోల్కొండ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×