EPAPER
Kirrak Couples Episode 1

Election Commission : 30వేల కార్డులు మార్ఫింగ్..! ఓటర్ల అవకతవకలపై ఈసీ సీరియస్..

Election Commission : ఏపీలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదుల మేరకు ఆరా తీస్తోంది ఎన్నికల కమిషన్‌. ఈ మేరకు తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా.. ఆర్‌ ఓ లాగిన్‌ నుంచి ఓటర్లకార్డులు డౌన్‌లోడ్‌ అయినట్టు గుర్తించింది ఎన్నికల కమిషన్‌.

Election Commission : 30వేల కార్డులు మార్ఫింగ్..! ఓటర్ల అవకతవకలపై ఈసీ సీరియస్..
Latest news in andhra pradesh

Election Commission in AP(Latest news in Andhra Pradesh):

ఏపీలో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదుల మేరకు ఆరా తీస్తోంది ఎన్నికల కమిషన్‌. ఈ మేరకు తిరుపతిలో ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా.. ఆర్‌ ఓ లాగిన్‌ నుంచి ఓటర్లకార్డులు డౌన్‌లోడ్‌ అయినట్టు గుర్తించింది ఎన్నికల కమిషన్‌.


గతంలో ఆర్‌ వోగా పని చేసిన గిరీషా.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు. దర్యాప్తులో 30 వేల కార్డులు డౌన్‌లోడ్‌ చేసి మార్ఫింగ్‌ చేసినట్టు అధికారులు నిర్ధారణకు రావడంతో సస్పెన్షన్‌ వేటు వేశారు. అలాగే ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ఆదేశాలతో క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. కాగా.. ఈ కేసు వాపస్‌ తీసుకోవాలని ఫిర్యాదుదారుల నుంచి ఒత్తిడి మొదలైంది. ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కేసు వాపస్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.


Related News

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Big Stories

×