Hyderabad : హైదరాబాద్ బంజారాహిల్స్లో రెండు రోజుల క్రితం జరిగిన బర్త్డే పార్టీ..యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది. బర్త్డే పార్టీకి వచ్చిన యువకుల మధ్య వివాదం నెలకొని.. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు బీరు బాటిళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లో రెండు రోజుల క్రితం జరిగిన బర్త్డే పార్టీ..యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది. బర్త్డే పార్టీకి వచ్చిన యువకుల మధ్య వివాదం నెలకొని.. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు బీరు బాటిళ్లు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనలో 15 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అటు పబ్బు నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.