EPAPER

Telangana- Chhattisgarh : సరిహద్దులో కాల్పుల మోత.. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడిన మావోయిస్టులు..

Telangana- Chhattisgarh : తెలంగాణ -ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని మావోయిస్టులు మూడు బేస్ క్యాంపులపై కాల్పులు జరిపారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డట్లు సమాచారం.

Telangana- Chhattisgarh :  సరిహద్దులో కాల్పుల మోత.. రాకెట్ లాంచర్లతో విరుచుకుపడిన మావోయిస్టులు..

Telangana- Chhattisgarh : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టులు.. మూడు బేస్ క్యాంపులపై కాల్పులు జరిపారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఏకధాటిగా కాల్పులకు తెగబడ్డట్లు సమాచారం.


చింతవాగులోని పామేడులోని 204, కోబ్రా బెటాలియన్‌,సీఆర్పీఎఫ్‌ 151 బెటాలియన్‌, ధర్మారంలోని 151 బెటాలియన్‌ క్యాంపులపై గ్రనేడ్లు, రాకెట్‌ లాంచర్లతో దాడి చేశారు. ఈ దాడులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. దీనిపై సీఆర్పీఎఫ్‌ ఉన్నతాధికారులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ పరితోష్‌ పంకజ్‌ ఆరా తీస్తున్నారు.


Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×