EPAPER

Rajagopalreddy : అధర్మ యుద్ధం.. మునుగోడు ఓటమిపై రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్..

Rajagopalreddy : అధర్మ యుద్ధం.. మునుగోడు ఓటమిపై రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్..

Rajagopalreddy : కౌరవ సైన్యం మొత్తం మునుగోడుకు వచ్చి అధర్మ యుద్ధంతో టీఆర్ఎస్ గెలిచిందంటూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇది జస్ట్ నెంబర్ గేమ్ మాత్రమేనని.. గట్టి పోటీ ఇచ్చి నైతికంగా తానే గెలిచానని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ డబ్బు, అధికారంతో.. అక్రమాలు, ప్రలోభాలతో విజయం సాధించారని విమర్శించారు.


మునుగోడు నియోజకవర్గంలో ఊరూరా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మోహరించి.. డబ్బు, మద్యం ఏరులై పారించి ఓటర్లను ప్రలోభపెట్టారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈసీ, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి.. టీఆర్ఎస్ కు కొమ్ము కాసారని అన్నారు. తనను ఓడించేందుకు మొత్తం అసెంబ్లీ కదిలివచ్చిందన్నారు. టీఆర్ఎస్ దుర్మార్గంగా గెలిచిందని.. తాను ప్రజల మనుసులో ఉన్నానన్నారు రాజగోపాల్ రెడ్డి.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×