EPAPER
Kirrak Couples Episode 1

Sankranti : గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు..

Sankranti : గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు..

Sankranti : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పలుచోట్ల పందెం రాయుళ్లు బరిలోకి దిగారు. ఆకివీడు, నిడమర్రు మండలాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. తొలిరోజు నుంచే రూ. కోట్లల్లో నగదు చేతులు మారుతోంది. ఇక జంగారెడ్డిగూడెం మండలంలో కూడా కోడి పందేలు, గుండాట, జూదం జోరుగా సాగుతున్నాయి.


ఇక సీసలిలో కోడి పందేల్లో ఉండి ఎమ్మెల్యే రామరాజు, చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ కోడిపందేల కోసం ప్రత్యేకంగా మైదానం ఏర్పాటు చేశారు. క్రికెట్ మైదానాన్ని తలపించేలా పందేల వీక్షణకు గ్యాలరీ ఏర్పాటు చేశారు నిర్వాహకులు.


Tags

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×