EPAPER
Kirrak Couples Episode 1

Ayodhya : శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ.. రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం ..

Ayodhya :  శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ..  రామ్‌చరణ్‌ దంపతులకు ఆహ్వానం ..

Ayodhya : జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు అయోధ్య నుంచి ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారులకు, సినీనటులకు ఆహ్వానాలు అందుతున్నాయి. రామమందిర ట్రస్టు ప్రతినిధులు హీరో రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులను ఆహ్వానించారు. ఇప్పటివరకు చిరంజీవి, ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి, ధనుష్‌ ఆహ్వానాలు అందుకున్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశ ప్రజల తరపున ప్రతినిధిగా ఉండనుండటం తన అదృష్టమని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని 11 రోజులపాటు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భమని మోదీ అన్నారు.


Related News

Jayam Ravi : ఆమెను మధ్యలో లాగకండి… సింగర్ తో ఎఫైర్ పై ఫస్ట్ టైం స్పందించిన జయం రవి

Devara : దేవర ప్లాప్ అయిన కొరటాల సేఫ్… ఇక్కడో ఓ లాజిక్ ఉంది..

Parvathy Nair : తప్ప తాగి పనోడిపై దాడి… నిర్మాత, హీరోయిన్‌పై కేసు

Aishwarya Rajesh: బాధేస్తుంది.. అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్తే అక్క‌డ జ‌రిగేది ఇదే: ఐశ్వ‌ర్య రాజేష్‌

Actress Jhansi: లైంగిక వేధింపుల కమిటీకి చైర్మన్ గా ఝాన్సీ.. గతంలో ఆమె చేసిన పనులు తెలిస్తే షాకే..?

Devara Run Time : ఫియరే లేని దేవరకు ఫియర్ పట్టుకుందా… మరీ ఇంత కట్ చేశారేంటి.?

Highest Paid Actress: ఇండియాలోనే హైయేస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఎవరంటే?

Big Stories

×