EPAPER

Amaravati : టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నేతలు.. నారా లోకేశ్ సమక్షంలో చేరిక..

Amaravati : టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ నేతలు..  నారా లోకేశ్ సమక్షంలో చేరిక..
This image has an empty alt attribute; its file name is 0dacca170181e97923eecffa82b682e4.jpg

Amaravati : కర్నూలుకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలు 17వ డివిజన్ కార్పొరేటర్ కైపా పద్మాలతా రెడ్డి, కేవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్ కాలేజీ అధినేత సుబ్బారెడ్డి, కైపా అశోక్‌ కుమార్‌రెడ్డి , పలువురు నేతలు వైసీపీలో రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.


జిల్లాలో పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని లోకేశ్‌ వారిని సూచించారు. టీడీపీతోనే కర్నూలు జిల్లా అభివృద్ధి సాధ్యమని నేతలు అన్నారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో జిల్లాకు వచ్చిన పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×