EPAPER

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీకి రాజీనామా

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్ తగిలింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపి కేశినేని నాని వైసీపీలో చేరిన మరుసటి రోజే రక్షణనిధి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరువూరు టికెట్‌ తన అనుచరుడికి ఇవ్వాలంటూ జగన్‌ను కేశినేని నాని కోరినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రక్షణనిధి వైసీపీకి రాజీనామా చేశారు.

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీకి రాజీనామా

MLA Rakshana Nidhi : వైసీపీకి మరో షాక్ తగిలింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని.. సీఎం జగన్ ను కలిసిన మరుసటి రోజే రక్షణనిధి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. తిరువూరు టికెట్‌ తన అనుచరుడికి ఇవ్వాలని జగన్‌ను కేశినేని నాని కోరినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రక్షణనిధి వైసీపీకి రాజీనామా చేశారు.


మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన నేతలు సీఎం జగన్ ను కలిసేందుకు వచ్చారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగు బ్రిజేంద్ర రెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వచ్చారు. వారితో మరికొందరు ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ ను కలవనున్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×