EPAPER
Kirrak Couples Episode 1

Guntur Kaaram : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుంటూరు కారం సినిమా టికెట్ ధరలపెంపునకు గ్రీన్ సిగ్నల్..

Guntur Kaaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రవాప్తంగా అన్ని థియేటర్లలో టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదల నుంచి పది రోజులు వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి.

Guntur Kaaram : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుంటూరు కారం సినిమా టికెట్ ధరలపెంపునకు గ్రీన్ సిగ్నల్..

Guntur Kaaram : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హీరో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రవాప్తంగా అన్ని రకాల థియేటర్లలో టికెట్ ‌పై రూ.50 పెంచుకునేందుకు వీలు కల్పించింది. సినిమా విడుదల నుంచి పది రోజులు వరకు పెంచిన ధరలు అమల్లో ఉండనున్నాయి.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ లలో రూ.65 రూపాయలు , మల్టీ ప్లెక్స్ లలో రూ.100 పెంచేందుకు అనుమతి ఇచ్చింది. మరోవైపు బెనిఫిట్ షోలకూ అనుమతి ఇచ్చింది. ఈ నెల 12వ తేదిన గుంటూరు కారం సినిమా విడుదల కానుంది. దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Tags

Related News

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Big Stories

×