EPAPER

Corona : కరోనాతో నలుగురి మృతి.. కొత్తగా 605 కొవిడ్‌ కేసులు..

Corona : దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 605 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 3,643కి చేరినట్లు తెలిపింది.

Corona : కరోనాతో నలుగురి మృతి.. కొత్తగా 605 కొవిడ్‌ కేసులు..

Corona : దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 605 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య 3,643కి చేరినట్లు తెలిపింది.


గడిచిన 24 గంటల వ్యవధిలో కర్ణాటక, కేరళలో ఇద్దరు చొప్పున కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్‌ 5 వరకు కొవిడ్‌ కేసులు రెండంకెల స్థాయిలోనే ఉన్నాయి. కొత్త వేరియంట్‌ జేఎన్‌ 1 వెలుగులోకి రావడం, చల్లని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కేసులు భారీగా పెరగడం గమనార్హం. బాధితుల్లో 92 శాతం హోం ఐసోలేషన్‌లోనే కోలుకొంటున్నట్లు అధికారులు తెలిపారు.


Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×