AP High Court : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఇన్నర్ రింగ్రోడ్డు ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లో ఏపీ హైకోర్టుకు ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది.
AP High Court : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఇన్నర్ రింగ్రోడ్డు.. ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ ఆయనపై కేసులు నమోదు చేసింది. ఈ మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేశ్ కు సైతం ముందస్తు బేయిల్ మంజూరు చేసింది.