EPAPER

Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్ తో భేటీ..

Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్ తో భేటీ..

Ambati Rayudu : వైసీపీకి షాకిచ్చిన అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. జనసేనలో రాయుడు చేరబోతున్నాడు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యాడు.


2023 డిసెంబర్ 28న వైసీపీలో అంబటి రాయుడు చేరాడు. స్వయంగా సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాయుడికి గుంటూరు ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ సీటు దక్కదని తేలడంతో రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశాడు. 10 రోజుల్లో పార్టీని వీడి షాకిచ్చాడు. ఆ సమయంలో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ట్వీట్ చేశాడు. రాజకీయాలకు దూరమని ట్వీట్‌ చేసిన కొన్ని రోజులకే జనసేనానితో రాయుడు భేటీ కావడం ఆసక్తిగా మారింది.


Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×