EPAPER

Amaravati : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల నిరసన.. కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్..

Amaravati : సీఆర్డీఏ కార్యాలయం ఎదుట రైతుల నిరసన..  కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్..

Amaravati : అమరావతి రాజధాని ప్రాంత రైతులు సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వార్షిక కౌలును వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అసైన్డ్‌ రైతులను, భూమిలేని కూలీలను ఆదుకోవాలని నినాదాలు చేశారు.


రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయలని రైతులు కోరారు. వారిని సీఆర్డీఏ కార్యాలయం లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు గేట్లు వేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే గేట్లు మూసివేయడం సమంజసం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ అధికారులు బయటకు వచ్చి వినతిపత్రం స్వీకరించాలని రైతులు డిమాండ్‌ చేశారు.


Related News

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Big Stories

×