TS BJP Incharges: త్వరలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ లోక్ సభ ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలకు ఇన్ ఛార్జులను నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. 17 స్థానాలకు ఇన్ ఛార్జులను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు.
ఆదిలాబాద్ ఇన్ ఛార్జ్గా ఎమ్మెల్యే పాయల్ శంకర్
పెద్దపల్లి – ఎమ్మెల్యే రామారావు పవర్ పటేల్
కరీంనగర్ – ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
నిజామాబాద్ – ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి
జహీరాబాద్- వెంకటరమణా రెడ్డి
మెదక్ – పాల్వాయి హరీష్ బాబు
మల్కాజ్ గిరి -పైడి రాకే ష్ రెడ్డి
సికింద్రాబాద్ – లక్ష్మణ్
హైదరాబాద్ -రాజా సింగ్
చేవెళ్ల – ఏవీఎన్ రెడ్డి
మహబూబ్ నగర్-రామచంద్ర రావు
నాగర్ కర్నూల్ – మారాం రంగా రెడ్డి
నల్గొండ – చింతల రామచంద్రారెడ్డి
భువనగిరి-N.V.S.S ప్రభాకర్
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి
మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు
ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి