EPAPER

Kadapa : వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ మృతి.. ఏం జరిగిందంటే ?

Kadapa : వైద్యుల నిర్లక్ష్యం..  మహిళ మృతి.. ఏం జరిగిందంటే ?

Kadapa : ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చాల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాల జరిగాయి. ఇలాంటి ఘటనే కడప జిల్లా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓబులమ్మ అనే మహిళ మృతి చెందింది. వేంపల్లి నారాయణ స్కూల్ కరస్పాండెంట్ తల్లి ఓబులమ్మ కింద పడటంతో ఆమెను వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి చనిపోయిందని పేర్కొన్నారు.


హాస్పిటల్ కు వచ్చిన గంట తర్వాత డాక్టర్ వచ్చారని.. ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ డోస్ ఇవ్వడం వల్లనే తమ తల్లి చనిపోయిందని నారాయణరెడ్డి ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తన తల్లిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డాక్టర్ల నిర్లక్ష్యంపై జిల్లా వైద్య ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×