EPAPER

CM Revanth Reddy Delhi Tour : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. కేంద్ర మంత్రులకు వినతులు..

CM Revanth Reddy Delhi Tour : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. కేంద్ర మంత్రులకు వినతులు..

CM Revanth Reddy Delhi Tour : రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలే అజెండాగా సీఎం రేవంత్‌రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి.. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సమావేశం అయ్యారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ కేటాయించాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు.


కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో రేవంత్‌ బృందం సమావేశమైంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులపైనా నేతలు చర్చించారు.

కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమై వేర్వేరు పద్దుల కింద రాష్ట్రానికి రావలసిన 2వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల పర్యటన తర్వాత రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.


Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Big Stories

×