EPAPER

Nara Bhuvaneshwari : విశాఖలో భువనేశ్వరి పర్యటన.. మృతుల కుటుంబాలకు భరోసా…

Nara Bhuvaneshwari : విశాఖలో భువనేశ్వరి పర్యటన.. మృతుల కుటుంబాలకు భరోసా…

Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి శుక్రవారం విశాఖ నగరంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 10 గంటలకు భువనేశ్వరి నోవాటెల్‌ హోటల్‌ నుంచి బయలుదేరారు. ప్రభుత్వం అకారణంగా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని తట్టుకోలేక మృతి చెందిన టీడీపీ కార్యకర్త కనకరాజు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.


కనకరాజు కుటుంబ సభ్యులకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందించారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలను పలకరించారు. నిజం గెలవాలి యాత్రలో భువనేశ్వరి వెంట ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత , కార్యకర్తలు పాల్గొన్నారు.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×