EPAPER

Chandrababu Tour: టీడీపీ సమర శంఖారావం.. జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu Tour: టీడీపీ సమర శంఖారావం.. జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu Tour: టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వెళ్తున్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి.. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆస్పత్రి, ఇంటికే పరిమితమయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ కూడా లభించింది. ఇటీవల పుణ్యక్షేత్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇక మళ్లీ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా.. రా కదలి రా పేరుతో 22 పార్లమెంట్‌ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు.


నేటి నుంచి ఈ నెల 29 వరకు 22 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంసభలు నిర్వహించనున్నారు చంద్రబాబు. శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకి ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా కనిగిరి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు కనిగిరి చేరుకోనున్నారు. 4 నుంచి 6 గంటల వరకు సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం సాయంత్రం 6:15 గంటలకు కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు.

.


.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×