EPAPER

Kadapa : రియల్ ఎస్టేట్ గొడవలు.. అన్నదమ్ముల దారుణ హత్య..

Kadapa : కడపజిల్లా బద్వేల్ ప్రాంతంలో సిద్దవటం రోడ్డులో అన్నదమ్ములపై దుండగులు కత్తులతో దాడి చేసారు. దాడిలో ఇద్దరు మరణఇంచారు. ఘటన స్థలంలోనే తమ్ముడు ప్రశాంత్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకర్ని ఆసుపత్రికి తరలిస్తుడంగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.

Kadapa : రియల్ ఎస్టేట్ గొడవలు.. అన్నదమ్ముల దారుణ హత్య..

Kadapa : కడప జిల్లా బద్వేల్ ప్రాంతంలో సిద్దవటం రోడ్డులో అన్నదమ్ములపై దుండగులు కత్తులతో దాడి చేశారు. దాడిలో ఇద్దరు మరణించారు. ఘటన స్థలంలోనే తమ్ముడు ప్రశాంత్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరొకర్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.


స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులకు గత కొద్దిరోజులుగా మరోవర్గం వారితో వివాదాలున్నాయని స్థానికులు తెలిపారు. రియల్ ఎస్టేట్ తగాదాల నేపథ్యంలో నిందితులు దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×