EPAPER

vidadala rajini : ఓటు కోసం మంత్రి విడదల రజిని దరఖాస్తు .. టీడీపీ నేతల అభ్యంతరం..

vidadala rajini : ఓటు కోసం మంత్రి విడదల రజిని దరఖాస్తు .. టీడీపీ నేతల అభ్యంతరం..

vidadala rajini : బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుడు పత్రాలతో ఓటు హక్కు దరఖాస్తు కోసం విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. గుంటూరులో ఓ ఖాళీ స్థలం చిరునామాతో రజని దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం పై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు.


గుంటూరులో మంత్రి రజినికి ఓటు హక్కు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రజిని చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైసీపీ ఆమెను నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×