EPAPER

Peddireddy Ramachandra Reddy : కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం.. పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

Peddireddy Ramachandra Reddy : కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం.. పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
breaking news in andhra pradesh

Peddireddy Ramachandra Reddy(Breaking news in Andhra Pradesh) :

వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడంపై వైసీపీ పెద్దలు స్పందించారు. ఈ వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ కాళ్లు తాము నరుక్కోమన్న ఆయన.. జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా వారిని ప్రత్యర్థులుగానే చూస్తామని స్పష్టంచేశారు. ఎవరొచ్చినా జగనే తమ నాయకుడని తెలిపారు. ఇటీవల జగన్‌ చేసిన కుటుంబ వ్యాఖ్యలపై కూడా మాట్లాడిన పెద్దిరెడ్డి.. సోనియా, చంద్రబాబులు కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం చేసే నైజం ఉన్న వ్యక్తులని మండిపడ్డారు.


ఢిల్లీ పెద్దల సమక్షంలో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఈ సమయంలో సీఎం జగన్‌ తన కుటుంబాన్ని చీలుస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై షర్మిలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనకు ఆ విషయాలేవి తెలియవన్నారు ఆ వ్యాఖ్యలేవి తనకు అర్థంకావడంలేదని జవాబిచ్చారు. ఇక కాంగ్రెస్ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని.. దేశంలోనే రాజన్న రాజ్యం రావాలని ఆమె ఆకాంక్షించారు.


Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×